పరలోక ప్రార్థన ఆంతర్యం

పరలోక ప్రార్థన మనలో అందరికీ తెలుసు. దేవుడు మనిషిని తన  స్వరూపంలో సృజించి ఏదేను వనంలో ఉంచాడు. ఒక్క షరతు మినహా అన్ని చెట్ల ఫలాలను తినమని చెప్పాడు. కానీ మనిషి మాత్రం చేయవద్దు అని దేవుడు చెప్పిన ఆదేశాన్ని మీరి పాపం చేసి దేవునివనంలో నుండి అర్హత కోల్పోయాడు. దేవుని సన్నిధిలో వెళ్ళగొట్టబడి కుమారత్వాన్ని…

గిరీశం పంతులు చరిత్ర పురుషుడైతే రాముడు కూడా చరిత్ర పురుషుడే

. ప్రశ్న: యేసుక్రీస్తు నిజంగా చరిత్రలో లేడు కేవలం ఒక కల్పిత పాత్రే. కానీ రామాయణం మహాభారతం నిజంగానే జరిగాయి. ఎందుకంటే ఆయా గ్రంథాల్లో అయోధ్య మరియు ద్వారక అనే పట్టణాలు పేర్కొనబడ్డాయి. కనుక రాముడు మరియు కృష్డుడు అనే వారుకూడా చరిత్రలో ఉన్నారు. పట్టణాలు ప్రదేశాలు గ్రంథాల్లో ప్రస్తావించినప్పుడు అందులోని వ్యక్తులు కల్పితాలు అని…

సనాతనధర్మం అంటే ప్యాంటు ధరించకూడదు కేవలం గోచీ మాత్రమే పెట్టుకోవాలి(Part-3).

సనాతన ధర్మం ప్రగతిశీల ఆలోచనలను మరియు పురోగాభివృద్ధి (Progressive Thoughts and Development) ని అంగీకరించదు. సనాతన ధర్మాన్ని నిజాయితీగా పాటించేవారెవరైనా ఉంటే వారికి గోచీగుడ్డ మాత్రమే తరగని సంపద. 1940వ దశకంలో పబ్లిష్ అయిన ఒక గ్రంథంలో ఇలా ఉంది-హిందుస్థానము యొక్క శాశ్వతమైన కీర్తికి గోచీగుడ్డ మాత్రము ఆచ్ఛాదనముగా గల బ్రాహ్మణులును, కాషాయ వస్త్రములను…

సనాతనధర్మం (Part-2). సనాతన ధర్మం అంటే మహిళ మాట్లాడకుండా మూగదానిలా పడుండాలి.

సుమారు ఓ 200 యేళ్ళనాటి ఇండియా చరిత్ర లేదా స్థితిగతులు ఎలా ఉండేవో మన మహిళామణులకు తెలియవు. క్రైస్తవులు స్థాపించిన విద్యావ్యవస్థలలో విద్యాభ్యాసంచేసి తెలివితేటలు సంపాదించుకొని తమకంటూ ఒక వాయిస్ రెయిజ్ చేసుకునే అర్హత పొందుకున్నారు. ఐతే ఒకప్పుడు ఈ వీరనారీమణుల స్థితిగతులు స్టడీ చేస్తే ఇంత ఘోరంగా ఉండేదా వీరి పరిస్థితి అని అనిపిస్తుంది.…

సనాతన ధర్మం అనగానేమి? భర్త వెనుకాల భార్య కూడా చెంబు పట్టుకొని వెళ్ళడమే.

సనాతన ధర్మం అనగానేమి? భర్త వెనుకాల భార్య కూడా చెంబు పట్టుకొని వెళ్ళడమే. సనాతన ధర్మం సనాతన ధర్మం అంటూ గొంతు చించుకొని అరుస్తున్న మహిళలకు ఈనా వ్యాసం అంకితం.     మన భారతదేశంలో ఒకప్పుడు అత్యంత చిరాకు కలిగించే సంప్రదాయాలు అమలులో ఉండేవి. ప్రస్తుతకాలంలో అవి అమలులోలేవు లెండి. మీలో కొందరికి Jean-Antoine Dubois…

భూమిలో నుండి పైకి వచ్చింది ఎవరు ?

ఈరోజు ఒక సిద్ధాంత పరమైన విషయానికి నాకు అవగాహన ఉన్నంత మేరకు జవాబు చెబుతాను. ఆ స్త్రీ నీతో మాటలాడుటకై నేనెవని రప్పింపవలెనని యడుగగా అతడు సమూయేలును రప్పింపవలెననెను. ఆ స్త్రీ సమూయేలును చూచి నప్పుడు బిగ్గరగా కేకవేసి నీవు సౌలువే; నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా రాజునీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని…

సిపాయిల తిరుగుబాటు కాలంలో క్రైస్తవులపై అరాచకాలు

సిపాయిల తిరుగుబాటు జరగడానికి పలురకాలైన కారణాలున్నాయి. ఇందులో ముఖ్యమైన కారణమేమిటంటే, అప్పట్లో తయారు చేసిన ఇన్ ఫీల్డ్ తుపాకుల తూటాలకు ఉండే మూతలు పందికొవ్వుతో మరియు ఆవుకొవ్వుతో చేయబడేవని, వాటిని తుపాకీని పేల్చేటప్పుడు నోటితో లాగడం సైనికులకు ఇబ్బందిగా ఉండేదని ఈ కారణం చేత తిరుగుబాటు జరిగిందనేది చెప్తారు. ఏదిఏమైతేనేమి, మొత్తానికి ఈ తిరుగుబాటులో పలువర్గాలవారు…

తనకు ప్రాణహాని ఉందని తెలిసినప్పటికీ గుండె ధైర్యంతో సుమారు 200 మందికి బాప్తిస్మము ఇచ్చిన క్రైస్తవ మిషనరీ.

భారతదేశపు చరిత్ర చదివితే మన క్రైస్తవ మిషనరీలను గూర్చిన అమూల్యమైన సత్యాలు బయటపడతాయి. వాటిని బయటకు తీసి మన భావితరాలవారికి అందించడానికి మన కృషి ఎంతో అవసరం. అవి క్రీ.శ1319 నాటి రోజులు. ఆ సమయంలో ఐరోపా నుండి భారతదేశానికి క్రైస్తవ మిషనరీలు వచ్చారు. వీరిలో తామస్, జేమ్స్, పీటర్, డెమిట్రియస్, మరియు జోర్డాన్ అనువారు.…

డా. అన్నా శారా కుగ్లరు.

దేవుని మహాకృపతోను ప్రేమతోనూ కూడిన మన క్రైస్తవ మిషనరీల సేవనుగూర్చి తెలుసుకోవాలంటే అప్పటి కాలపు రచయితల ఆత్మకథలు మనకు మంచి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. విద్యా వ్యవస్థకు  గుంటూరు జిల్లా కేంద్రబిందువుగా ఉన్నది. అమెరికన్ మరియు జర్మన్ లూథరన్ మిషనరీలు గుంటూరును సేవా పరిచర్యకు అడ్డా(జంక్షన్)గా పెట్టుకొని ఎంతో సేవ చేశారు. ఈ లూథరన్ మిషనరీలలో…

గోపీనాథ్ నంది (సిపాయిల తిరుగుబాటు సమయంలో క్రైస్తవులకు శ్రమలు).

అవి 1853 రోజులు. అప్పటి కాలంలో జరిగే ప్రతీ సంఘవిద్రోహ చర్యలకు కూడా కారణం క్రైస్తవమిషనరీలే అని మిషనరీలపై నిందలు మోపడం పరిపాటైపోయింది. ఈ విషయాన్ని జర్మన్ ప్రొటెస్టంట్ మిషయాలజిస్ట్ గా చెప్పబడే జూలియస్ రిక్టర్ రాసాడు It is unfortunately the custom to lay the blame for every rebellion or…

error: Content is protected !!