క్రైస్తవులు సువార్త ఎందుకు ప్రకటిస్తారు?

రాత్రి సమయంలో ఒక భవంతికి నిప్పు అంటుకున్నది అందులో ఉన్న ఒక వ్యక్తికి ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. వెంటనే అతడు తన అపార్టుమెంటులో ఉన్నవారందరికీ వినబడేంతగా  “ఈ భవంతికి నిప్పు అంటుకున్నది అందరూ బయటకు రండి” అని గట్టిగా అరుస్తూ హెచ్చరిస్తాడు. ఎందుకంటే అగ్నికి ఆహుతి అయ్యేవారిని హెచ్చరించి కనీసం కొంతమందినైనా కాపాడాలని అతని ప్రయత్నం.…

బహుభార్యత్వం

ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువమంది స్త్రీలను పెళ్ళి చేసుకున్నట్లయితే అది బహుభార్యత్వము అని పరిగణించబడుతుంది. క్రైస్తవ మిషనరీలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేనాటికే బహుభార్యత్వం అనే నీచమైన ఆచారం పీక్స్ కి వెళ్ళిపోయిందని చరిత్రకారుల పుస్తకాల్లో చదివితే మనకు తెలుస్తుంది. రావుబహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు నడిపించిన వివేకవర్థని అనే పత్రికలో అప్పటికాలపు దిక్కుమాలిన దురాచారాలను స్పష్టంగా…

నేను రాయబోయే మరిన్ని క్రైస్తవ మిషనరీల చారిత్రక అంశాలకై ఎప్పటికప్పుడు నా వెబ్ సైటును దర్శిస్తూ ఉండండి.

నేను రాయబోయే మరిన్ని క్రైస్తవ మిషనరీల చారిత్రక అంశాలకై ఎప్పటికప్పుడు నా వెబ్ సైటును దర్శిస్తూ ఉండండి.

వస్తు మహత్యం మరియు స్థల మహత్యం

క్రైస్తవులకు వస్తు మహత్యం మరియు స్థల మహత్యం లాంటి మూఢ నమ్మకాలు ఉండవు. అన్యుల నమ్మకాలను లేదా పద్ధతులను చూసి ఒక్కోసారి మన క్రైస్తవులు నవ్వుకుంటారు. పుణ్యక్షేత్రాల నుండి తీసుకువచ్చిన నీళ్ళు లేదా అక్కడి మట్టి పరమ పవిత్రంగా చూస్తారు అన్యమతస్తులు. ఏనుగుల వీరాస్వామి తాను కాశీయాత్రకు వెళ్ళి తిరిగి వచ్చేసమయంలో సుమారు ఓ యాభై…

యేసుక్రీస్తు  నీటిని ద్రాక్షా రసముగా మార్చుట.

గలిలయలోని కానా అనే ఊరిలో వివాహ వేడుకలో యేసుక్రీస్తు నీటిని ద్రాక్షారసముగా మార్చిన అద్భుతం గూర్చి మన అందరికీ తెలుసు. ఐతే దీన్ని ఇంకొంచెం లోతుగా పరిశీలిద్దాం. దేవుని దృష్టిలో వివాహము అత్యంత ఘనమైనది అది ఎంతో విలువైనది. అందుకనే యూదులు వివాహానికి పెద్దపీఠ వేశారు. పెళ్ళి కుమారుని తల్లిదండ్రులు పెళ్ళిలో ఏ లోటు రాకుండా…

English Education in India –  భారతదేశంలో ఆంగ్ల విద్య

భారతదేశంలో ఆధునిక ఆంగ్లవిద్యను ప్రవేశపెట్టినవారిలో క్రైస్తవ మిషనరీలు ముందంజలో ఉన్నారు. మనకు ఇంగ్లీషు విద్యను పరిచయం చేసినవారిలో వారే మార్గదర్శకులుగా ఉన్నారు. అంతమాత్రమే కాదు,  ఉన్నతవర్గాల వారికి మాత్రమే కాకుండా బడుగుబలహీనవర్గాల వారికి సహితం వీరు ఆంగ్లవిద్యను పరిచయం చేశారు. ప్రత్యేకించి మహిళలకు కూడా విద్యను అందించారు. ఈ సత్ఫలితాలు ప్రస్తుత కాలంలో మనము చూస్తున్నాము.…

క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ఎంతో సేవ చేసారు.

బైబిలు పరమైన ఔన్నత్యమైన నాణ్యతా ప్రమాణాల ద్వారా దేవుని ప్రేమను చూపిస్తూ క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ఎంతో సేవ చేసారు. గడ్డివాములో గుండు సూదిని వెదకడం ఎంత కష్టమో పుస్తకాల్లో నిక్షిప్తం చేయబడిన క్రైస్తవ మిషనరీల సేవను గూర్చి పరిశోధన చేయడం అంత కష్ట. ఎంతో ఓపిక ఉండాలి, దానికి తగ్గట్టు సమయం దొరకాలి, విసుగు…

error: Content is protected !!