తాడేపల్లిగూడెంలోని కడకట్లలో ఒక్క రోజు సెమినార్ దేవునికి మహిమకరంగా చాల అద్భుతంగా జరిగింది. మొత్తం సుమారు 110 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు.
లంచ్ కి ముందు రెండు క్లాసులు, లంచ్ పిమ్మట ఇంకో క్లాస్, ఇలా మొత్తం మూడు క్లాసులు చెప్పాను. ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:00 వరకు దాదాపుగా 140 పవర్ పాయింట్ స్లయిడ్స్ ప్రెసెంట్ చేసి క్లాస్ చెప్పాను.
ఇంతమంచి సెమినార్ ఏర్పాటు చేసిన బ్రదర్. జయ ప్రకాష్ గారికి మరియు బ్రదర్. ప్రసన్న గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.