దైవజనులు సత్యానందం గారి ఆహ్వానం మేరకు, ఫిబ్రవరి 11 వ తేదీన చెల్లూరు రోడ్, బత్తుల వారి సావరం దగ్గర హోరేబు ప్రార్థనా మందిరంలో ఆదివారం నాడు ఆరాధన కూడికలో వాక్య సందేశం అందించడానికి ప్రభువు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయనికే మహిమా ఘనతా ప్రభావాలు ఆరోపిస్తున్నాను.
దేవుడు దావీదును రాజుగా ఎందుకు అభిషేకించాడు అనే అంశం మీద నేను ప్రసంగించాను. దైవజనులు సత్యానందం గారి కుటుంబీకులు ఇచ్చిన ఆతిధ్యాన్ని బట్టి వారికి నా వందనాలు.
అదే రోజు సాయంత్రం బ్రదర్స్ అందరు నాకు వీడ్కోలు చెప్పడానికి కాకినాడ స్టేషన్ దాకా వచ్చారు.
Suresh Babu Puritigadda- 8686357974